ఆదోని పట్టణం లోని నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ లో ఈ రోజు శ్రీ స్వామి వివేకానంద సేవా సంస్థ తరఫున పీఎస్ మూర్తి ఆధ్వర్యంలో పట్టణంలోని పాఠశాలల 7,8,9, ఇంటర్ డిగ్రీ, టెక్నికల్ విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖన ,వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు.
About:
Video Location : Adoni
Duration : 01:33 mins
Date Time : December 12th 2021, 10:27:09 am