Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

స్వామి వివేకానంద సేవ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస పోటీలు.

2 views
0Watch Time: 0 sec

ఆదోని పట్టణం లోని నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ లో ఈ రోజు శ్రీ స్వామి వివేకానంద సేవా సంస్థ తరఫున పీఎస్ మూర్తి ఆధ్వర్యంలో పట్టణంలోని పాఠశాలల 7,8,9, ఇంటర్ డిగ్రీ, టెక్నికల్ విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖన ,వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు.

About:

Video Location : Adoni

Duration : 01:33 mins

Date Time : December 12th 2021, 10:27:09 am

Khabriya News App.