Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడండి

5 views
0Watch Time: 0 sec

ఆదోని DYFI పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యం ను బలోపేతం చేయాలని మండిగిరి లో పాదయాత్ర ను DYFI సీనియర్ నాయకులు సూర్యచంద్ర, రామానాయుడు ప్రారంభించారు. PHC లొ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో DYFI నాయకులు పాల్గొన్నారు

About:

Video Location : Adoni

Duration : 01:33 mins

Date Time : December 16th 2021, 8:57:06 am

Khabriya News App.