ఆదోని DYFI పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యం ను బలోపేతం చేయాలని మండిగిరి లో పాదయాత్ర ను DYFI సీనియర్ నాయకులు సూర్యచంద్ర, రామానాయుడు ప్రారంభించారు. PHC లొ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో DYFI నాయకులు పాల్గొన్నారు
About:
Video Location : Adoni
Duration : 01:33 mins
Date Time : December 16th 2021, 8:57:06 am