కర్నూలు జిల్లా ఆదోని పట్టణం లోని బ్రిడ్జి వద్ద పండ్ల బాక్సులు అక్రమ కర్ణాటక మద్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి సుమారు మూడు బాక్సులు కర్ణాటక స్వాధీనం చేసుకున్నట్లు ఆదోని టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు
About:
Video Location : Adoni
Duration : 01:33 mins
Date Time : December 13th 2021, 2:21:06 pm