కర్నూలు జిల్లా ఆదోని మండలం లో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మల్లప్ప ఆదేశాల మేరకు స్థానిక జనసేన కార్యకర్తలు గాంధీ విగ్రహానికి పూలమాలవేసి అక్కడి నుంచి ర్యాలీగా చేశారు.విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కోరారు.
About:
Video Location : Adoni
Duration : 01:33 mins
Date Time : December 19th 2021, 6:27:07 am