కల్లుబావి లోని 23వ సచివాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో లో అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల రూపాయలు ఇవ్వాలని ,ఈనెల 18న ఆదోని ఆర్ డి ఓ కార్యాలయం ముందు జరుగు మహాధర్నా జయప్రదం చేయాలని చేయడం జరిగింది . అజయ్ బాబు తెలిపారు.
About:
Video Location : Adoni
Duration : 01:33 mins
Date Time : December 13th 2021, 7:27:06 am