Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ఖరీఫ్ రబీ సీజన్లో పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలి ఏ ఐ టి యు సి .డిమాండ్

3 views
0Watch Time: 0 sec

కల్లుబావి లోని 23వ సచివాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో లో అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల రూపాయలు ఇవ్వాలని ,ఈనెల 18న ఆదోని ఆర్ డి ఓ కార్యాలయం ముందు జరుగు మహాధర్నా జయప్రదం చేయాలని చేయడం జరిగింది . అజయ్ బాబు తెలిపారు.

About:

Video Location : Adoni

Duration : 01:33 mins

Date Time : December 13th 2021, 7:27:06 am

Khabriya News App.