ఆదోని పట్టణం లోని నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ నందుఈ రోజు శ్రీ స్వామి వివేకానంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన ,వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ కార్యదర్శులు పాల్గొన్నారు.
About:
Video Location : Adoni
Duration : 01:33 mins
Date Time : December 13th 2021, 5:03:06 am